మన్యం న్యూస్, కరకగూడెం:కరకగూడెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొంపెల్లి పెద్ద రామలింగం కిడ్నీ వ్యాధితో బాధపడుతుడంతో విషయం తెలుసుకున్న కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగబండి.వెంకటేశ్వర్లు,బిసి సెల్ అధ్యక్షులు బైరిశేట్టి.రామరావు,షేక్.రఫీ పాల్గొన్నారు.
Navigation
Post A Comment: