సారపాక, అక్టోబర్ 21, మన్యం న్యూస్: మండలంలో 33 / 11 కేవీ మెయింటినెన్స్ లో భాగంగా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సారపాక, బూర్గంపహాడ్, మోరంపల్లిబంజర విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆయా ట్రాన్స్కో ఏఈలు ఉపేందర్, అనూషలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా సబ్ స్టేషన్ల పరిధిలోని విద్యుత్ వినియోగదారులు, రైతులు విద్యుత్ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని వారు కోరారు.
Navigation
Post A Comment: