మన్యం న్యూస్, గుండాల( అక్టోబర్ ,21): దీపావళి పర్వదినం రోజున బాణాసంచా పేల్చేటప్పుడు పాటించాలని గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ మండల ప్రజలకు సూచించారు. టపాసులు తక్కువ సామర్థ్యం ఉన్న వాటిని పేల్చడం ద్వారా పేల్చేవారికి పొరపాటున ఏదైనా జరిగిన ప్రమాదం నుండి బయటపడొచ్చు అని ఆయన సూచించారు. పిల్లలను టపాసుల విషయంలో జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పెద్దల పర్వేక్షలనలోనే టపాసులు పేలిస్తే మంచిదని ఆయన అన్నారు. ప్రశాంతంగా పండగ చేసుకోవాలని ఆయన కోరారు
Navigation
Post A Comment: