మన్యం న్యూస్,అశ్వాపురం:
అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామంలో రేగి రాములు మనవరాలి ఓనీల ఫంక్షన్కు హాజరైన టిఆర్ఎస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి . ఈ సందర్భంగా ఆయన చిన్నారిని ఆశీర్వదించారు
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ,డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మన్న అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత నెల్లిపాక సొసైటీ అధ్యక్షుడు తుక్కని మధుసూదన్ రెడ్డి అశ్వాపురం పిఎసిఎస్ డైరెక్టర్ బెల్లి బాబురావు ఎంపీటీసీ కమటం నరేష్ ఓరుగంటి రమేష్ తదితరులుపాల్గొన్నారు.
Post A Comment: