మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని తాటి గూడెం గ్రామానికి చెందిన కొమరం మాణిక్యం 56 సం,, కొద్ది రోజుల నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో తమవంతగా ఆ గ్రామంలోని యూత్ సభ్యులు క్యాన్సర్ రోగి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు గొగ్గలి.కృష్ణ చందా.శ్యామ్, రామటెంకి.మోహన్ రావు,దుర్గం.సంజీవ(ఎక్స్ ఎంపీటీసీ) కొమరం.కాంతారావు, పోలెబోయిన.శ్రీను, కొమరం.మహేష్, పోలెబోయిన.ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: