మన్యం న్యూస్,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపినపాక మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయం వీఆర్ఏలు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. తహాసిల్దార్, సిబ్బందిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. గత 78 రోజుల నుండి నిరాహార దక్ష చేస్తున్న మా సమస్యలను, పరిష్కరించాలని, డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తాము చేస్తున్న దీక్షలకు స్పందించి సరైన పరిష్కారం చూపాలని, లేని యెడల ఆందోళన నిర్వహిస్తామని తెలియజేశారు.
Post A Comment: