మన్యం న్యూస్, గుండాల ,అక్టోబర్ (12) : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వృక్ష శాస్త్రంలో అధ్యాపకులు బైపిసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల చేత హెర్బరియం సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా బోధిస్తున్నారు. మండలంలోని పంటచేలలో అధ్యాపకులు విద్యార్థులతో కలిసి క్షేత్ర సాయి పర్యటనలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు వృక్షశాస్త్రంపై మెలకువలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: