CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భానసంచకాల్చి సంబురాలుచేసుకున్న టి ఆర్ ఎస్ శ్రేణులు

Share it:


 ములకలపల్లి :మన్యం న్యూస్ :(అక్టోంబర్ 05) 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  దసరా శుభ ఘడియల్లో టిఆర్ఎస్ పార్టీని మధ్యాహ్నం 1:19 నిమిషాలకు భారత రాష్ట్ర సమితి (బిఅర్ఎస్) జాతీయ పార్టీగా ప్రకటించిన సందర్బంగా  ములకలపల్లి టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బ్యాండ్ బాజాలతో ఊరేగింపుగా వెళ్లి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈసందర్భ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ కేసీఆర్ స్థాపించిన జాతీయ పార్టీ  రాజకీయాలు విజయవంతము అవ్వాలని కోరుకున్నారు.ఈ సంబరాలు కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు,ఎంపీపీ మట్ల నాగమణి, సర్పంచులు గడ్డం భవాని, కేసరి శ్రీనివాస్, మండల సెక్రెటరీ శనగపాటి అంజి, నాయకులు పువ్వాల మంగపతి, పుష్పాల చందర్రావు, పామర్తి వెంకటేశ్వరరావు, కొండవీటి రాజారావు, బండి కొమరయ్య, శనగపాటి సీతారాములు, తానం కృష్ణ, ఏసుపాక వెంకటేశ్వర్లు, గడ్డం నతనిల్, పామర్తి గోపి, తాటి ప్రవీణ్ ,పుష్పాల సాయి, అంబేడ్కర్ నగర్ నుండి కొట్టే శేషు , సిద్ధిల సంపత్ , కమ్మంపాటి ప్రసాద్ , వసంత్ , నరేష్ ,రాయి వెంకటకృష్ణ , పింగిలి ప్రవీణ్ ,గొడ్ల సాయి , రాఘవేంద్ర , పత్తి బిక్షం, సూరం పుల్లారావు, పొక్కిలి రాజు, రింగు బాలకృష్ణ, రాయల్ నరేష్, మోటారవి, పొక్కిలి డానియల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: