మన్యం న్యూస్ దుమ్ముగూడెం, అక్టోబర్ 28::
ఖమ్మం మాజీ ఎంపీ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను మండలంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ వెంకట్రావు ఆదేశాల మేరకు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని వారి మాట్లాడుతూ జననేత నిరంతరం కార్యకర్తల బాగోగులు కోసం శ్రమి ంచే శ్రీనన్న జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఆనందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధికారి ప్రతినిధి ఎండి జానీ ఉపాధ్యక్షులు కామేశ్వరరావు పొంగులేటి అనుచరుడు సోషల్ మీడియా కార్యదర్శి తోట రమేష్ నాయకులు ఆదినారాయణ జయసింహ రంజిత్ శివ అల్లాడి వెంకటేష్ సర్పంచ్ జ్యోతి, సీతారాం ఎంపీటీసీలు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: