ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని పలు ఏరియాలలో సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు శుక్రవారం నాడు విస్తృతంగా పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన BRS పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి పలు ఏరియాలలో కాలినడకన నడుస్తూ, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు, స్థానిక ప్రజలు పలు సమస్యలను శ్రీ రేగా కాంతారావు గారి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని స్థానికులను ఆయన కోరారు, అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు...
Navigation
Post A Comment: