మన్యంన్యూస్, మహబూబాద్ జిల్లా : గూడూరు మండలంలోని మట్టేవాడ గ్రామపంచాయతీ దట్టమైన అడవి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని దొరవారి తిమ్మాపురం గ్రామాన్ని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు శుక్రవారంసందర్శించారు. ఊరి స్థితిగతులు, మహిళ పొదుపు సంఘాల రుణాలు, పారిశుద్ధ్యం పొడు సమస్యలు, వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈసం సంధ్య, డి.టి. డి.ఓ మంకిడి ఎర్రయ్య,తహశీల్దార్ మామిడ్ల అశోక్ కుమార్, ఐ.కె. పి ఏ. పి.ఎమ్ రవీందర్,ఈ. ఓ.పి.ఆర్.డి ప్రసాద్ , సి. సి ఆశా ఫారెస్ట్ సిబ్బంది ఉపాధ్యాయులు పెనుక ప్రభాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: