మన్యం న్యూస్, దుమ్ముగూడెం ::
సకాలంలో రుణాలు చెల్లించి మరలా బ్యాంకు లింకేజీ పొంది ఆర్థికంగా బలోపేతం కావాలని బకాయి పడ్డ సంఘాలకు డిపిఎం రమాకాంత తెలియజేశారు. మండలంలోని నరసాపురం రైతు వేదికలో బకాయి పడిన సంఘాలకు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బకాయి పడ్డ సంఘాలు వెంటనే తమ బకాయిలను చెల్లించి లబ్ధి పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల ఏపియం హేమంతిని డిజియం గిరిబాబు సీసీ కోటేశ్వరరావు విఓఏలు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: