మన్యం మనుగడ, మంగపేట.:
మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామానికి చెందిన నమస్తే తెలంగాణ విలేకరి మఠం రమేష్ -రజిత దంపతులఏకైక పుత్రిక చిరంజీవి సహస్ర కు నూతన ఫల- పుష్పాలంకరణ వేడుక కు హాజరై సహస్రను ఆశీర్వదించిన
బిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మినారాయణ, పి ఏ సి ఎస్ చైర్మన్ మంగపేట తోట రమేష్, జిల్లా రైతు బందు సభ్యలు పచ్చ శేషగిరిరావు, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల నాయకులు,పోలిన హరిబాబు, కుంట ఏడుకొండలు, కోడెం సత్యనారాయణ,మండవ రామకృష్ణ , కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనివాస్, పిఏసిఎస్ డైరెక్టర్ అచ్చ సత్యనారాయణ, సింగారిబోయిన నర్సయ్య, మల్లూరు దేవస్థానడైరెక్టర్ గాదె శ్రీనివాస్ చారి ,మండల మహిళలు నాయకురాలు పార్వతి,అనురాధ,నర్సింహాసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉడుగుల శ్రీనివాస్,తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యాగ్గడి అర్జున్,బోర్ నర్సాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు రావుల రమణ,
ముగల రమేష్, పబ్బోజు సత్యం, టైలర్ వెంకట్ రెడ్డి, చంద్రరావు, ఆటో వెంకన్న,యూత్ నాయకులు జానపట్ల విష్ణు, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: