మన్యం న్యూస్ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని రాళ్లవాగు(పెద్దమ్మ తల్లి గుడి) వద్ద ఏర్పాటు చేసినా దుర్గ దేవి అమ్మ వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దుర్గమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి బుడగం.రాము,నాయకులు అక్కి రెడ్డి వెంకట్ రెడ్డి, రేగా సత్యనారాయణ, బైరిశేట్టి.చిరంజీవి, పోగు.ఎల్ల గౌడ్,రావుల రవి.తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: