మన్యం న్యూస్, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల గొల్లగూడెం గ్రామంలో అశ్వాపురం మండల పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ ఆధ్వర్యంలో అశ్వాపురం మండల పార్టీ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు వారి స్వగృహమునందు ఘనంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా గద్దల రామకృష్ణ మండలంలో చేసినటువంటి పార్టీ కార్యక్రమాలు వాట్సాప్,ఫేస్బుక్,ట్విట్టర్,ఇంస్టాగ్రామ్ లలో పార్టీ గురించి గానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి మండలంలో సోషల్ మీడియాను ముందంజలో ఉంచడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.మండలం లో యువతను రాజకీయాలలోకి రావడానికి కృషిచేసి రానున్న రోజుల్లో రేగా కాంతారావు గెలుపుకి కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమానికి పినపాక నియోజకవర్గ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి బానోత్ రమేష్, మణుగూరు టౌన్ సోషల్ మీడియా అధ్యక్షుడు మారోజు రమేష్,మండల ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్.కె నయుమ్,మండల యువజన విభాగం ప్రచార కార్యదర్శి జూపెల్లి కిరణ్,యువజన నాయకులు నజీర్ సోను,రాసాల రమేష్,వీరబోయినా రవి,రెడ్డిబోయినా మహేష్,ఇరుగు నాగరాజు,జక్కుల సందీప్,పసుల శివకృష్ణ,దేశబోయినా యాకయ్య,డేవిడ్,కమ్మలపల్లి పవన్,కలవ సంసాన్,మేకల భాస్కర్,హేమచంద్ర,చరణ్,అనిల్ మనోజ్,విష్ణు,జగన్,వినయ్,తదితర యువజన నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: