మన్యం న్యూస్ గుండాల అక్టోబర్ (12) అటవీ శాఖ నిర్వహిస్తున్న పోడు సర్వేలో గుండాల, ఆళ్లపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షులు పాల్గొనాలని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు. ఫోడుసర్వేలో అధికారులకు ప్రజలకు మధ్య వారిదిగా నిలిచి పోడు సర్వేలను ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని ఆయన ఆదేశించారు
Navigation
Post A Comment: