మన్యం న్యూస్ గుండాల/ఆళ్లపల్లి:(07) ఆళ్లపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలను చేపట్టారు. ఆళ్లపల్లి, కొత్తగూడెం ప్రధాన రహదారి తిర్లాపురం, మర్కోడు గ్రామాల వద్ద ఎస్సై అరుణ్ తన సిబ్బందితో కలిసి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి వాహనాన్ని అనువణువు వెతికిన తర్వాతే ప్రయాణానికి అనుమతించారు. మండలంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే ఆళ్లపల్లి పోలీస్ వారికి తెలియజేయాలని ఆయన కోరారు
Navigation
Post A Comment: