మన్యం న్యూస్, చర్ల :
బిజెపి పార్టీ చర్ల మండల అధ్యక్షులు నక్కా కన్నారావు ఆద్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదివారం నాడు చర్ల గాంధీ బొమ్మ సెంటర్ లో ఉన్న గాంధీజి విగ్రహానికి చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు.అనంతరం
ఈ కార్యక్రమం లో నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ బిట్రగుంట క్రాంతి కుమార్,మండల ప్రధాన కార్యదర్శి పుగాకు పూర్ణ చందు,మండల
ఉపాధ్యక్షులు ముత్తారం రత్తయ్య,
మండల కార్యదర్శిలు,కొండేటి చంద్ర శేఖర్,సిరిపురపు రాఘవులు,రాజేశ్వరి
సీనియర్ నాయకులు సాధం లోకనాదం,గుమ్మల వేణు,తోట మల్ల శ్రీను,మద్దెల ఉదయ్
యువ మోర్చ డివిజన్ కన్వీనర్ నల్లూరి ఉదయ్ భాస్కర్,మండల అధ్యక్షులు రాచకొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: