CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

Share it:


మన్యం న్యూస్, ఏటూరు నాగారం/:

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాలవపల్లి గ్రామంలో అక్టోబర్ 22 తారీఖున ఆదివాసి ప్రజా యుధ్ధ వీరుడు కొమురం భీం విగ్ర ఆవిష్కరణకు సంబంధించిన కరపత్రాన్ని ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయం నందు ములుగు జిల్లా అధ్యక్షులు పులుశే బాలకృష్ణ ఆధ్వర్యంలో విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు కొప్పుల రవి, ఏటీఎం ములుగు జిల్లా అధ్యక్షులు కొర్ని బెల్లి రాఘవరావు,ఏటి ఫ్ నాయకులు మైపతి సంతోష్ కుమార్,సి ఆర్ టి ఉపాధ్యాయ యూనియన్ నాయకులు రవీందర్,ములుగు జిల్లా వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, ఏటూరు నాగారం మండల అధ్యక్షులు వంక నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: