తెరాస రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లను ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు శీనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పూల మొక్కను అందజేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
Navigation
Post A Comment: