CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను కలిసిన పొంగులేటి

Share it:


తెరాస రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లను ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు  కేటీఆర్, హరీష్ రావు లు  శీనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పూల మొక్కను అందజేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Share it:

TELANGANA

Post A Comment: