మన్యం న్యూస్, (అక్టోబర్22) మహబూబాబాద్ జిల్లా: మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా పల్లగుట్ట తండ ఇంచార్జ్ ,మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ శనివారం ఉదయం గడప గడప తిరుగుతూ ప్రభుత్వసంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం మునుగోడు టీఆరెస్ అభ్యర్థి కూనుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను అభ్యర్దించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ మెంబర్ మొహ్మద్ ఖాసీం, బీ ఆర్ ఎస్వి విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు బాణోత్ రామన్న నాయక్, మాజీవైస్ ఎం.పి.పి కిషన్ ముక్క లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: