మన్యం న్యూస్, దుమ్ముగూడెం ::
బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడం ప్రతి ఒక్కరు బాధ్యతని పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మి తెలిపారు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పర్ణశాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలతో సర్పంచ్ మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అవగాహన పొందే విధంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు బాలికలు వారి యొక్క సంరక్షణ ఆరోగ్యం అప్పులను ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ సమాజ పై బాధ్యత కలిగి వహించాలని తెలిపారు దేశంలో బాలికలు ఉన్నత స్థానంలో ఉండాలంటే కేవలం విద్య మాత్రమే అని తెలియజేశారు పాఠశాలలో బాలికలతో ఎవరైనా అమర్యాదగా అనుమస్పదంగా ప్రవర్తించిన వెంటనే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు తెలియజేయాలని చెప్పారు దేశంలో రోజురోజుకు మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు మహిళల కోసం 24 గంటలు పోలీస్ సేవలు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులు ఎన్ని కష్టాలు వచ్చినా విద్యను మాత్రం అశ్రద్ధ చేయకూడదని తెలియజేశారు
Post A Comment: