మన్యం న్యూస్, అశ్వారావుపేట: మునుగోడు మండలం, కొరిటికల్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆదివారం అశ్వారావుపేట నియోజక వర్గ ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంఎల్ఏ మెచ్చా తెలంగాణ ప్రభుత్వం యొక్క పథకాలను విస్తృతుంగా ప్రచారం చేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ప్రతి గడపకు తిరుగుతూ మునుగోడు ప్రజలను అభ్యర్ధించిచారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సుడ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం టౌన్ పార్టీ ఇంఛార్జి పగడాల నాగరాజు, హరికృష్ణ కూడా పాల్గొని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అలాగే జరుగుతున్న అభివృద్ధి గురించి వివరిస్తు ముఖ్యమంత్రి కెసిఆర్ బలపరించిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు తెలియజేసారు.
Navigation
Post A Comment: