మన్యం న్యూస్, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని వెంకటాపురం గ్రామం లో జరగబోయే పెద్దోజాల మహేష్ దశదినకర్మ లకు 50 కేజీల బియ్యం అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించినా తుమ్మలచెరువు ఎంపీటీసీ తాటి పూజిత.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల తెరాస పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కోరేం రామారావు,సోయం శ్రీను,తాటి వెంకటేశ్వర్లు,కోండ్రు రాజు,కల్లూరి వెంకటేశ్వర్లు,సోయం రాంబాబు,పెద్దోజాల శంకరమ్మ,సోయం శాంతి,సోయం తిరపతమ్మ,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: