CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వడ్లకొండ పెంటయ్యకు నివాళులర్పన కార్మిక సంఘం..

Share it:


 సానుభూతిపరుడు మండలంలోని మోతే గ్రామానికి చెందిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సానుభూతిపరుడు వడ్లకొండ పెంటయ్య

పెంటయ్య గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించి పార్థివ దేహానికి పూలదండ ఎసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు బత్తుల మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని చేసుకొని బతుకే కుటుంబం వడ్లకొండ పెంటయ్య వ్యవసాయ కార్మిక సంఘం సమస్యల పైన ప్రజల తరఫున నిలబడే వాడని అన్నారు 

ఈ కార్యక్రమంలో ఆర్ ఈశ్వరయ్య మేక రాఘవులు ఆర్ వెంకటేశ్వర్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: