మన్యం న్యూస్, కరకగూడెం:మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామనికి చెందిన జిమ్మిడి.సరిత(30)సం,,రఘునాదపాలేం గ్రామనికి చెందిన సోలం.బయమ్మ(75)సం,, అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్యక్తిగత సహాయకులు చందా హరికృష్ణ మృతదేహాలను సందర్శించి ఘన నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతల కుటుంబాలను ఓదార్చి మనోధైర్యం నింపారు.మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,రఘునాదపాలెం సర్పంచ్,పోలెబోయిన. నరసింహరావు,తాటిగూడెం. సర్పంచ్ కొమరం.విశ్వనాథం, ఉపసర్పంచ్ జాడి.నాగరాజు, సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల .ప్రవీణ్,గాంధర్ల.సత్తిష్,జిమ్మిడి.ప్రకాశ్, జాడి.ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: