CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల సర్వేలో పాల్గొన్న ఎంపీపీ.

Share it:


మన్యం న్యూస్ , కరకగూడెం:సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతిలో జరుగుతున్న పోడు భూముల సర్వేలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా,బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని జరుగుతున్న పొడు సర్వేలో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో పోడు సర్వేలో పాల్గొనడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని అన్నారు.పోడు భూమి సాగు చేసుకుంటున్న రైతుల అందరికి  పోడు హక్కు పాత్రలు నేటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చి తిరుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫిసర్.విజయ్,గ్రామపంచాయతి సెక్రటరీ మారుతి,ఎప్అర్ సి చైర్మన్. కొమరం. శ్రీను,నాయకులు రేగా. సత్యనారాయణ,రావుల.శ్రీను,కటకం.లేలిన్,కంటెం.నగేష్,కొమరం. కిరణ్,యగ్గడి.శ్రీను,కటుక్వజులదిలీప్,చిట్టిమల్ల.ప్రవీణ్, దాసరి.సాంబయ్య,ఎల్గోండ.శ్రీను,సిద్ది.సునిల్ కుమార్, రైతులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: