- బావిలోకి దూసుకెళ్లిన కారు నలుగురు మృతి
- మహబూబాబాద్ జిల్లాలో విషాదకర సంఘటన
- కేసముధ్రం బైపాస్ మూల మలుపు వద్ద అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన కారు
- ప్రమాదంలో నలుగురు మృతి
మన్యం న్యూస్(ఆక్టోబర్28) : మహబూబాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి చెందిన ఐదుగురు వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ చెందిన మరో ఇద్దరిని కారు లో ఎక్కించుకున్నారు. సముధ్రం బైపాస్ మూల మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్ళింది.
Post A Comment: