మన్యం మనుగడ, మంగపేట. :
ములుగు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆదివాసి ముద్దుబిడ్డ అల్ ఇండియా జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క కు గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మండల అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో శాలువాతో సత్కరించడం జరిగింది. గొత్తే కోయల జీవన విధానం వారి స్థితి గతుల (అచార వ్యవహరాల) మీద లోతైన విశ్లేషణ చేసినందుకుగాను నిరంతరం ప్రజా సమస్యలపై దీర్ఘకాల పోరాటాలు చేస్తూ అనునిత్యం ప్రజల మధ్య ఉంటున్న సీతక్కకు ఉస్మానియా యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ ఇచ్చినందుకుగాను,సంతోషం వ్యక్తపరిచారు .ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మీరు నిరంతరం ప్రజాసేవలో మరిన్ని సేవలు అందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి జాతీయ మిర్చి టాస్క్ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సంబశివారెడ్డి సోషల్ మీడియా ఇంఛార్జ్ కర్రీ నాగేంద్రబాబు సీనియర్ నాయకులు ధమేరా సారయ్య కారుపోతుల నర్సయ్య నర్రా శ్రీధర్ వెంగల బుచ్చిరెడ్డీ తోట వెంకన్న నాసిరెడ్డి నాగిరెడ్డి గడ్డం చిరంజీవి బూర్గుల సతీష్ సర్దన నర్సన్న పందిరి మోహన్ మైపా సాయికిరణ్ కర్రీ శ్రీను గాంగేర్ల నాగరాజు ఈళ్లేందుల నాగబాబు జాడి సాంబశివరావు అశోక్ సోమా నర్సయ్య యాకుబ్ గొడిసల ముత్తయ్య మండల సోమయ్య మల్లాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: