మన్యం న్యూస్, చండ్రుగొండ, అక్టోబర్ 22 : మండల పరిధిలోని సీతయిగూడెం ఎద్దుళ్లవాగు దగ్గర ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడిలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: