CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మ దగ్ధం

Share it:


మన్యం న్యూస్, మంగపేట.  :

బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,పట్టణ,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ములుగు జిల్లా అధ్యక్షులు జడ్పీ  చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీష్  ఆదేశాల మేరకు గురువారం మంగపేట మండలం లో బి జె పి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.

  బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బిజెపి చేసిన కుట్రను నిరసిస్తూ మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో ఏటునాగారం- బూర్గంపాడు  జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం  చేసి బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ఈ సందర్బంగా బి ఆర్ ఎస్ పార్టీ మండలం అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ  బీజేపీ చేసే కుట్రలకు తెలంగాణ లో తావు లేదన్నారు, ఎన్ని కుట్రలు చేసినా  బీజేపీ కి మునుగోడు లో ఓటమి తప్పదాని అన్నారు. ముఖ్యమంత్రి  కెసిఆర్ నాయకత్వంలో  పోరాటం చేసి  సాధించుకున్న  తెలంగాణలో  బీజేపీ ఆటలు సాగవని  హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి  ముకుందం, జీవ వైవిద్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు ,మండల నాయకులు పోలిన హరిబాబు, మండవ రామకృష్ణ చిట్టీమల్ల సమ్మయ్య,అన్వర్, అయిబ్,మలికంట శంకర్ లోడి కృష్ణ,వీరాస్వామి,యర్రంశెట్టి,రామకృష్ణ , పిఏసిఎస్ డైరెక్టర్లు ,అచ్చ సత్యనారాయణ, నర్రా శ్రీధర్ , సింగారిబోయిన నర్సయ్య, యూత్ మండల అధ్యక్షులు గుమ్మలా వీరాస్వామి,మైనార్టీ మండల అధ్యక్షులు ఆఫ్టల్ ,మండల ఆర్గనైజేషన్ సెక్రెటరీ చల్లగురుగుల, తిరుపతి, మండల మహిళా అధ్యక్షురాలు గోస్కుల లక్ష్మి, సరిత , కాటూరి సుగుణ,   గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, యగ్గడి అర్జున్, రూప భద్రయ్య, పోదేం రాంబాబు, చదలవాడ సాంబశివరావు, సోయం ఈశ్వర్ ,గొల్లపల్లి శ్రీను,

ఆటో వెంకన్న, నిమ్మగడ్డ ప్రవీణ్, బుట్టో ,మూగల రమేష్, ఏకంతం,యాసం హరీష్, సంకొజు ప్రశాంత్, జానపట్ల విష్ణు,కేక్కం జగదీష్,గోపాల్దిద్ది శ్రీను ,నరేష్  మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: