మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 .. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో భాగంగా బుధవారం కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి లక్ష్మీదేవి పల్లి మండలం లో ఉన్న సెంట్రల్ పార్క్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Navigation
Post A Comment: