జూలూరుపాడు, అక్టోబర్ 25, (మన్యం న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల పరిధిలోని మాచినేని పేట తండా గ్రామ పంచాయితీలో మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే అభిమన్యుడు టెక్నికల్ ఏడిఏ జి లాల్చెంద్ తో కలిసి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. గ్రామానికి చెందిన రైతులు సాగుచేసిన అధిక సాంద్రత పత్తి పంటను, పామ్ ఆయిల్ తోటను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లు బి గోపికృష్ణ, ఎస్ లావణ్య, టెక్నికల్ ఏఓ దీపక్ స్థానిక రైతులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: