మన్యం న్యూస్, కరకగూడెం: అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ చికిత్స పొందుతున్న లేదా మధ్య తరగతి ప్రజలకు ఫ్రెండ్ రిలీఫ్ ఫండ్ ఎంత ఉపయోగపడుతుందని ఎంపీపీ రేగా కాళికా అన్నారు. మండల పరిధిలోని సమత్ భట్టుపల్లి గ్రామ పంచాయతీలోని కోరనవల్లి గ్రామానికి చెందిన శివకుమార్ కు మంజూరైన 25 వేల రూపాయల విలువగల సీఎం రిలీఫ్ పండు చెక్కును బాధ్యత కుటుంబ సభ్యులకు ఎంపీపీ రేగా కాళికా బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా. సత్యనారాయణ, యువజన నాయకులు రావుల.శ్రీను,కటకం.లేలిన్, కంటెం.నగేష్, కటుక్వజుల. దిలీప్,కొమరం.కిరణ్,యగ్గడి.శ్రీను,సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల.ప్రవీణ్, ఎల్లగొండ. శ్రీను, దాసరి. సాంబయ్య,సిద్ధి.సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: