CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆర్ధిక మంత్రి హరీష్ రావు పర్యటన సందర్బంగా కధం తొక్కిన గులాబీ దండు

Share it:


మన్యం మనుగడ, మంగపేట. : 

ములుగు జిల్లా, ఏటూరునాగారం లో ఆర్ధిక మంత్రి పర్యటన సందర్బంగా జిల్లా వ్యాప్తంగా టీ ఆర్ ఎస్ పార్టీ కొలహలం మొదలయింది.

టీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో తెరాస కార్యకర్తలు మంగపేట మండలం వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలనుండి స్వచ్చందంగా  మంగపేట మండలం కేంద్రానికి చేరుకుని జై కెసిఆర్, జై కెసిఆర్, జై తెరాస పార్టీ అంటూ నినాదాలతో మంగపేట మండలం మార్మోగింది,మంగపేట మండలం కేంద్రం లో అందరూ చేరుకుని ఇక్కడ నుండి బైక్ ర్యాలీ ద్వారా కమలాపురం, ఏటూరునాగారం ద్వారా హరీష్ రావు పర్యటన లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు, అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: