ములకలపల్లి:మన్యం న్యూస్ :(అక్టోంబర్ 01): మండల కేంద్రం లో అభయాంజనేయ స్వామి వారి ఆలయం లో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మ వారి పూజా కార్యక్రమంలొ వివిధ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు. ఆలయ కమిటీ,అమ్మవారి ఉత్సవ కమిటీ, వందాలది మంది మహిళలు ,భక్తులు అమ్మ వారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ములకలపల్లి మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, స్థానిక ఎస్ ఐ బి.సురేష్ చే ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ,శివాలయ కమీటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: