మన్యం న్యూస్, పినపాక:
మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శిగా దాసరి రవి నియామకం జరిగింది. మాల మహానాడు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నియామకం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుదిగొండ రామకృష్ణ జెల్లా రాజేష్, సీర చిరంజీవి, శివ, వెంకటేశ్వర్లు, మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: