CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేకాట స్థావరంపై పై దాడి చేసిన పోలీసులు.. 6 గురు వ్యక్తులు, నగదు, మోటార్ సైకిల్ స్వాధీనం..

Share it:


మన్యం న్యూస్, దుమ్ముగూడెం ::

పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం అందుకున్న దుమ్ముగూడెం పోలీస్ వారు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో చిన్న బండి రేవు గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేశారు పోలీస్ వారిని చూసిన పేకాట ఆడుతున్న వ్యక్తులు పారిపోగా వెంబడించి ఆరుగురు వ్యక్తులు పట్టుకొని వారి వద్ద నుండి 5000 రూపాయల నగదు ఒక మోటార్ సైకిల్  104 

పేక ముక్కలు  స్వాధీనం చేసుకున్నారు అట్టి వ్యక్తులను మోటార్ సైకిల్ను పోలీస్ స్టేషన్ కు తరలించిన వారిని సిఐ దోమల రమేష్ కేసు నమోదు చేశారు


Share it:

AP

TELANGANA

Post A Comment: