మన్యం న్యూస్ అక్టోబర్ 31 వాజేడు:
పేరూరు గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై హరీష్,తో సిఆర్పిఎఫ్ జీ/ 39 బెటాలియన్, ఆశ్రమ హై స్కూల్, విద్యార్థుకు టూ కే రన్ పరుగును ప్రారంభించారు. అనంతరం పేరూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో పోలీసులు,విద్యార్థులతో,ఆటల పోటీల ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సివిల్ కానిస్టేబుల్స్ శంకర్, సి ఆర్ పి ఎఫ్ జవాన్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: