CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి నిరుద్యోగ అభ్యర్థులకు 24 జీవో ప్రకారం ఏజెన్సీ పత్రాలను మంజూరు చేయాలి.. ఏటి ఏ రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి జయ బాబు

Share it:


మన్యం న్యూస్ , దుమ్ముగూడెం, అక్టోబర్ 28::

మండలంలోని ఏజెన్సీ ఆదివాసీ నిరుద్యోగులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో విజయం సాధించిన అభ్యర్థులకు ఏజెన్సీ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని వారికి జీవో నెంబర్ 24 ప్రకారం పత్రాలు మంజూరు చేయాలని ఏ.ఎస్.పి, ఏ వి ఎస్ పి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం దుమ్ముగూడెం మండల తాసిల్దార్ చంద్రశేఖర్ కు ఏటిఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు జయ బాబు ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షులు సోందే మల్లు దొర వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకటించిన కావున జీవో నెంబర్ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ ట్రైబల్ అభ్యర్థులకు 75% రిజర్వేషన్ కేటాయించబడిందని కావున ప్రస్తుతం ఉన్న ఆదివాసి అభ్యర్థులకు తదితరు పోటీల్లో పాల్గొనుటకు షెడ్యూల్ ఏరియా సర్టిఫికెట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అలానే సర్టిఫికెట్ విషయంలో అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారని తాసిల్దార్ తెలియపరిచారు పూర్తిస్థాయిలో ఏజెన్సీ వారసులుగా ఉన్న ఆదివాసి యువకులకు మాత్రమే షెడ్యూల్ తెగలకు చెందిన పత్రాలు మంజూరు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నే  సత్యాలు పెదనాలపల్లి సర్పంచ్ మట్ట శివాజీ ఏఎస్పి మండల అధ్యక్షులు కురసం రవి ఆదివాసి నిరుద్యోగ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: