మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
మండల పరిధిలోని చిన్న బండి రేవు తాళి పేరు కాలువ పక్కన ఉన్నటువంటి అటవీ ప్రాంతం లో ప్రతి ఆదివారం జరిగే కోడిపందాల స్థావరంలపై సీఐ దోమల రమేష్ ఆదేశాల మేరకు ఎస్సై కేశవ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు ఈ ఘటనలో పోలీసులు చూసిన పందెం రాయుళ్లు పారిపోగా అక్కడ ఉన్నటువంటి 10 ద్విచక్ర వాహనాలు రెండు కోళ్ళు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని స్టేషన్కు తరలించారు ఇట్టి సంఘటన కేసు నమోదు చేసిన ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Post A Comment: