దమ్మపేట:మన్యం న్యూస్: మండలం లొ ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్ 19 కబడ్డి పోటీలను వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావుప్రారంభించారు. ఈ కార్యకరమానికి ముఖ్య అతిధిగా హాజరైన జారే ఆదినారాయణ క్రీడాకాలరులను పరిచయం చేసుకొని, ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ దారా యుగేంధర్, టిఆర్ ఎస్ మండల ఉపాధ్యాక్షులు గాజుబోయిన ఏసుబాబు,పర్వతనేని ప్రసాద్,సాయల నర్సి ,పైడి సాయి, యార్లగడ్డ శ్రీనివాసరావు, పండు,పగడాల రాంబాబు, గోపాలరావు,ప్రవీణ్,శ్రీధర్,జట్టీ వెంకటేశ్వరరావు ,మధు, వ్యాయమఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: