మన్యం న్యూస్ గుండాల: (10) ఆళ్ల పల్లి 108 సిబ్బంది మహిళకు కాన్పు చేశారు. మండలం పరిధిలోని అనంతోగు గ్రామానికి చెందిన శ్రావణి కి పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు అక్కడి నుండి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చే లోపే వాహనంలోనే శ్రావణి కి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో సిబ్బంది సరోజినీ, సునీల్ కుమార్ వాహనంలోనే కాన్పు చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు 108 సిబ్బంది పేర్కొన్నారు
Navigation
Post A Comment: