మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామానికి చెందిన అచ్చ నవీన్ అనే వ్యక్తి గతంలో గుడుంబా తయారు చేసి విక్రయిస్తుండగా పట్టుకొని బైండోవర్ కేసు నమోదు చేశామని పినపాక మండల తహసిల్దార్ విక్రమ్ కుమార్ తెలియజేశారు. ఇదే పని మరలా చేస్తుండగా దొరకడంతో, లక్ష రూపాయల జరిమానా విధించామని, చెల్లించకపోవడంతో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి జైలుకి పంపామని తహసిల్దార్ విక్రమ్ కుమార్ తెలియజేశారు.
Post A Comment: