మన్యం మనుగడ వాజేడు సెప్టెంబర్ 4.: జాతీయ రహదారి 163 పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాజేడు మండలం సుందరయ్య కాలనీ గ్రామ చివరన ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టగా అక్కడికక్కడే వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు, మరణించిన వారు, తోటపల్లి స్వరూప, ఆర్లగూడెం గ్రామానికి చెందినవారుగా తెలిపారు. ఈ ఘటన స్థలానికి స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై తిరుపతిరావు వెళ్లి దర్యాప్తు చేశారు, లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. డ్రైవర్ పై కేసు నమోదు చేస్తామని అన్నారు.
Navigation
Post A Comment: