మన్యం మనుగడ , ఏటూరు నాగారం :
ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఐటీడీఏ పరిధిలోని జోనల్ స్థాయి క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీడీఏ పివో అంకిత్ హాజరై క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.క్రీడలు మానసిక శరీరక ఉల్లాసం కలుగుతుందని,విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహించే విధంగా పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంటి వద్ద తల్లిదండ్రులు కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో డిడి పోచం,ఏటీడీఓ దేశి రామ్, ఏసీఎంవో రవీందర్,జి సి డి ఓ సుగుణ డిప్యూటీ డిఓ సారయ్య, పీజీ హెడ్మాస్టర్ శ్రీనివాసరావు ఎస్ ఓ లు కిస్టు, శ్యామలత,పీడీలు లక్ష్మి, లక్ష్మీనారాయణ,పద్మ, ఉపాధ్యాయులు పోదేం కృష్ణ ప్రసాద్,చెంచయ్య,జబ్బ రవి, శ్రీనివాస్ రావు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: