మన్యం మనుగడ , సెప్టెంబర్ 7 -వాజేడు మండలం : పేరూరు రైతు వేదికలో ఆసరా పెన్షన్ దారులకు కార్డులు పంపిణీ చేసేందుకు ముఖ్య అతిధిగా జడ్పిటిసి తల్లడి పుష్పలత హాజరై రైతువేదిక లో బుధవారం పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా మంజూరైనా 90 ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పేరూరు గ్రామ సర్పంచ్ యాలం సరస్వతి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేష్ ఉపసర్పంచ్ తోట నరసింహులు ఎంపీటీసీ గుడివాడ చంద్రశేఖర్ మండల ప్రధాన కార్యదర్శి సోమిడి నరసింహారావు గ్రామ వార్డు సభ్యులు అట్టం రఘపతి తాడూరి మల్లయ్య తిప్పనపల్లి భాను ప్రసాద్ ఏ ఈ ఓ హరీష్ రైతుబంధు సమన్వయ కమిటీ జిల్లా సభ్యులు తల్లడి నాని బాబు గ్రామపంచాయతీ సిబ్బంది లబ్ధిదారులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: