మన్యం మనుగడ, కరకగూడెం: మండల పరిధిలోని చొప్పాల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త గోగు.లక్ష్మయ్య ఇల్లు గత కొన్ని రోజుల క్రితం కూలిపోవడంతో వారి నివాసనికి వెళ్లి బాధితుడిని పరామర్శించి రేగా.విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అందజేసినారు.ఈ కార్యక్రమాంలో స్థానిక ఎంపిటీసి ,సర్పంచ్ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య,ఎస్టీ సెల్ అధ్యక్షులు పాయం.రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: