మన్యం మనుగడ కరకగూడెం:కరకగూడెం గ్రామంలో కరకగూడెం నివాసి శిరిశెట్టి శ్రీను సుమతి దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి స్థానిక ఎంపీపీ రేగా కాళికా ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్ని భక్తులకు అన్నదానం చేశారు.కార్యక్రమంలో వారియర్స్ యూత్ సభ్యులు శిరిశేట్టి కమలాకర్,సాయి,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల. సోమయ్య, బుడగం.రాము,కొంపెల్లి.పెద రామలింగం,సార.సాంబయ్య,రేగా. సత్యనారాయణ, రాచర్ల.రమాదేవి, గుడ్ల.రంజీత్ పాల్గొన్నారు.
Post A Comment: