మన్యం మనుగడ, కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాయం.వెంకటేశ్వర్లు స్వంత అన్న కుమారుడు పాయం.ప్రవీణ్ కరకగూడెం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.అనంతరం పాయం.ప్రవీణ్ మాట్లాడుతూ రేగా కాంతారావు చెస్తున్న అభివృద్ధి ని చూసి ఆకర్షితులై,టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి,ప్రజాధరణ మంచి తనం,ఆప్యాయంగా పలకరిస్తున్న తీరుని ఆకర్షితులై అభివృద్ధి ప్రాధాన్యత రేగా తో పని చెయ్యడానికి, రానున్న ఎన్నికలలో రేగా కాంతారావు గెలుపు కోసం క్రీయాశీలక పాత్ర పోషిస్తానాని తెలిపారు.
Navigation
Post A Comment: